బిల్డింగ్ కట్టవద్దని కోర్టు ఉత్తర్వులు

1529చూసినవారు
మదనపల్లె మండలం కొండామర్రిపల్లి పంచాయతీకి చెందిన రామాపురం వెంకటమ్మ స్థలంలో నూతన మునిసిపల్ భవన నిర్మాణం చేపట్టరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివారం మదనపల్లెలో ఆమె మాట్లాడుతూ 40 ఏళ్లుగా తాను ఆ స్థలంలో వ్యవసాయం చేసుకుంటున్నానని చెప్పారు. ఇందులో మదనపల్లె మున్సిపాల్టీ బిల్డింగ్ కట్టాలనుకోవడం దారుణమన్నారు. ఈనెల 19న నిర్మాణం చేపట్టరాదంటూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్