చెట్లను నాటి పర్యావరణాన్ని కాపాడుదాం

61చూసినవారు
మదనపల్లెలో చెట్లను నాటి పర్యావరణాన్ని కాపాడుదామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కోరారు. ఆదివారం మదనపల్లెలో జ్ఞానాంబిక కళాశాల కరస్పాండెంట్ గురుప్రసాద్, రమాదేవితో కలిసి ఎమ్మెల్యే మునిసిపల్ అధికారులు, విద్యార్థులు చెట్లను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. చెట్లు నాటడం వల్ల కాలుష్య నివారణ జరిగి అందరూ ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించవన్నారు.

సంబంధిత పోస్ట్