గ్రామ పంచాయతీ నిధుల వ్యయంపై కొనసాగుతున్న విచారణ

73చూసినవారు
గ్రామ పంచాయతీ నిధుల వ్యయంపై కొనసాగుతున్న విచారణ
పీలేరు గ్రామ పంచాయతీలో నిధులు వ్యయంపై అధికారుల విచారణ రెండవ రోజు కూడా కొనసాగింది. అన్నమయ్య జిల్లా కలెక్టర్, డిపిఓలు మదనపల్లె డీ. ఎల్. పి. ఓ నాగరాజ నేతృత్వంలో శనివారం ఐదుగురు అధికారుల బృందం విచారణలో నిమగ్నమైంది. ఇందులో బృంద నాయకుడుగా మదనపల్లె డీ. ఎఎల్. పి. ఓ నాగరాజు, సభ్యులుగా కలికిరి మండల ఈఓపీఆర్డీ పరశురాం, నాగిరెడ్డిపల్లె పంచాయతీ కార్యదర్శి హరి, జూనియర్ సహాయకులు ఉదయ్ కిరణ్, నవీన్ రాజు వ్యవహరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్