ఎమ్మెల్యే నల్లారి కిషోర్ ను కలిసిన వైసీపీ ఎంపీటీసీ లు

53చూసినవారు
ఎమ్మెల్యే నల్లారి కిషోర్ ను కలిసిన వైసీపీ ఎంపీటీసీ లు
పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని వైసీపీ కి చెందిన ఐదుగురు ఎంపీటీసీ లు మంగళవారం నగిరిపల్లెలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందించి, ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కిషోర్ కుమార్ రెడ్డి తోనే కలికిరి మండల అభివృద్ధి సాధ్యమని అన్నారు. మండల అభివృద్ధిలో ఎమ్మెల్యే తో కలిసి నడుస్తామని తెలిపారు. ఎమ్మెల్యే ను కలిసిన వారిలో ఎంపీటీసీలు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్