ఎస్.ఈ.బీ పోలీసులు సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

64చూసినవారు
ఎస్.ఈ.బీ పోలీసులు సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
పీలేరు. ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖను తిరిగి పునరుద్ధరించినందుకు పీలేరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ పోలీస్ స్టేషన్ ఆవరణలో
ఎస్ ఈ బీ పోలీసుల ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎక్సైజ్ శాఖా మంత్రి కొల్లు రవీంద్రల చిత్ర పటాలకు పాలాభిషేకం చేసి, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్