పులివెందుల: ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి

60చూసినవారు
పులివెందుల: ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి
పులివెందుల నియోజకవర్గంలోని ప్రజా సమస్యలపై ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ప్రత్యేక దృష్టిని సారించారు. ఇందుకోసం ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఆయన కార్యాలయంలో సోమవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పులివెందుల నియోజకవర్గంతోపాటు ఇతర ప్రాంతాల ప్రజలు కూడా వచ్చి ఆయనను కలిసి, వారి వారి సమస్యలపై వినతులను అందజేశారు. ఫోన్ ద్వారా అధికారులకు సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్