రాయచోటి నియోజకవర్గంలో మైనార్టీ సోదరుల అభ్యున్నతిపై చర్చ

79చూసినవారు
రాయచోటి నియోజకవర్గంలో మైనార్టీ సోదరుల అభ్యున్నతిపై చర్చ
మైనారిటీల సామాజిక ఆర్థికాభివృద్ధి, విద్యాపరమైన పురోగతి ద్వారా సంక్షేమం వేగవంతం చెయ్యడం కోసం రాయచోటి నియోజకవర్గంలో మైనార్టీ పరంగా ఉన్న పలు సమస్యలను విజయవాడలో మైనార్టీ శాఖ మంత్రి ఫరూఖ్ తో రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శుక్రవారం సమావేశమై పలు సమస్యలను తెలిపారు. రాయచోటి నియోజకవర్గంలో షాది ఖానా, విద్యాపరమైన రాయితీలను, పారిశ్రామిక వ్యాపారాలను ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు.

సంబంధిత పోస్ట్