గురుకుల పాఠశాల విద్యార్థులను కన్నబిడ్డలా చూసుకోవాలి

84చూసినవారు
గురుకుల పాఠశాల విద్యార్థులను కన్నబిడ్డలా చూసుకోవాలి
ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో ఉన్న విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉపాధ్యాయులను ఆదేశించారు. మంగళవారం సంబేపల్లి మండలం, దేవపట్ల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను బోధించి మెరుగైన ఫలితాలు సాధించేందుకు శ్రద్ధ తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్