గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

70చూసినవారు
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
మదనపల్లి అనప గుట్టకు చెందిన సురేంద్ర, స్నేహితుడు నాగరాజు రెడ్డి మంగళవారం బి. కొత్తకోట మండల పరిధిలోని తరిగోడు లో పని ముగించుకొని మదనపల్లి తిరుగు ప్రయాణంలో కాండ్లమడుగు క్రాస్ వద్ద గుర్తు తెలియని వాహనం ఎపి39 ఆర్ హెచ్ 5717 మోటార్ సైకిల్ ను బలంగా ఢీకొట్టింది. సురేంద్ర అతని స్నేహితుడు నాగరాజు రెడ్డిలు తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలిస్తుండగా సురేంద్ర మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్