నూతన మద్యం విధానంపై త్వరలో ప్రకటన

60చూసినవారు
నూతన మద్యం విధానంపై త్వరలో ప్రకటన
ఏపీలో నూతన మద్యం విధానంపై చర్చించేందుకు సీఎం చంద్రబాబుతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ విధానంపై మంత్రులు తమ అభిప్రాయాన్ని సీఎం చంద్రబాబుకు వివరించారు. ఆరు రాష్ట్రాల నుంచి సేకరించిన సమాచారాన్ని అందజేశారు. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై గురువారం లోగా అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్