జ‌న‌సేన‌లోకి మ‌రో మాజీ మంత్రి.. క్లారిటీ ఇదే..!

50చూసినవారు
జ‌న‌సేన‌లోకి మ‌రో మాజీ మంత్రి.. క్లారిటీ ఇదే..!
ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. ఇటు ల‌డ్డూ వివాదం కొనసాగుతున్న వేళ.. అటు వైసీపీ ముఖ్య నేతలు పార్టీ మారుతున్నారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా జనసేనలో చేరుతున్నట్టు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న రాజా తన పార్టీ మార్పుపైన తేల్చి చెప్పారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని రాజా ఖండించారు. తాను జనసేన‌లోకి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవ‌ద్దని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్