వైఎస్ వివేకా హత్య కేసులో మరో సంచలనం

1064చూసినవారు
వైఎస్ వివేకా హత్య కేసులో మరో సంచలనం
ఏపీలో ఎన్నికల వేళ మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుపై మాట్లాడొద్దని కడప కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్ని ఛాలెంజ్ చేస్తూ ఆయన కుమార్తె సునీత, పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవి హైకోర్టును ఆశ్రయించారు. కానీ దీనిపై విచారణకు హైకోర్టు బెంచ్ నిరాకరించింది. కాగా, వివేకా హత్య కేసుపై ప్రతిపక్ష నేతలు మాట్లాడకుండా ఆదేశాలివ్వాలని వైసీపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు గతంలో ఆంక్షలు విధించింది.

సంబంధిత పోస్ట్