సార్వత్రిక ఎన్నికలకు
కాంగ్రెస్ పార్టీ కసరత్తులు ప్రారంభించింది. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థుల కోసం దరఖాస్తు స్వీకరణ ప్రక్రియను బుధవారం ప్రారంభించింది. "ఏపీలో
కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్ధానాలకు అభ్యర్ధులను నిర్ణయిస్తుంది. ప్రతీ
కాంగ్రెస్ కార్యకర్తకు అప్లికేషన్ తీసుకునే అవకాశం ఉంది." అని ఏపీ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్ ఉద్ఘాటించారు.