నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కొత్త పాలసీపై చర్చ

64చూసినవారు
నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కొత్త పాలసీపై చర్చ
సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం అమరావతిలో కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఐదు, ఆరు రంగాలకు చెందిన కొత్త పాలసీలపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. క్లీన్ ఎనర్జీ, ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్, ఎలక్ట్రానిక్స్, ఎంఎస్‌ఎంఈలు, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రైవేట్ పారిశ్రామిక పార్కులకు సంబంధించిన విధానాలపై చర్చించనున్నారు. ఎక్కువ ఉద్యోగాలు కల్పించిన కంపెనీలకు 10 శాతం ప్రోత్సాహకం ఇచ్చేలా పారిశ్రామిక విధానం రూపొందించనున్నారు.

సంబంధిత పోస్ట్