AP: రైలులో చెలరేగిన మంటలు

257708చూసినవారు
AP: రైలులో చెలరేగిన మంటలు
ఏపీలోని విశాఖపట్నంలో బొకారో రైలులో అగ్నిప్రమాదం జరిగింది. సింహాచలం స్టేషన్ కు చేరుకోగానే ఇంజిన్ నుంచి మంటలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు భయంతో బోగీల నుంచి బయటకు దూకేశారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు.. మంటలను అదుపు చేశారు. కాగా, ఇంజిన్ లో మంటలు రావడానికి గల కారణం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్