జేసీ అనుచరుడిపై హత్యాయత్నం

556చూసినవారు
జేసీ అనుచరుడిపై హత్యాయత్నం
అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్ కొనసాగుతోంది. జేసీప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు దాసరి కిరణ్‌పై హత్యాయత్నం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కిరణ్‌ను వేటకొడవళ్లతో విచక్షణారహితంగా నరికివేశారు. కిరణ్ పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం అనంతపురానికి తరలించారు.

సంబంధిత పోస్ట్