బీసీవై పార్టీ అధినేతపై దాడి (వీడియో)

59చూసినవారు
చిత్తూరు జిల్లా సదుం మండలం ఎర్రతివారిపల్లెలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి పెద్ది రెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. ఎర్రతివారిపల్లి మంత్రి పెద్ది రెడ్డి సొంత గ్రామం కావడంతో బీసీవై పార్టీ నేత ప్రచారాన్ని అడ్డుకున్నారు. బీసీవై పార్టీ నేతలకు సంబంధించిన 10 వాహనాలపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో వాహనాలన్నీ ధ్వంసమయ్యాయి. బీసీవై అధినేత రామచంద్ర యాదవ్‌తో పాటు పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి.

సంబంధిత పోస్ట్