సీఎం జగన్‌కు పెమ్మసాని సవాల్

54చూసినవారు
సీఎం జగన్‌కు పెమ్మసాని సవాల్
కల్తీ మద్యంతో సీఎం జగన్ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. రాష్ట్రంలో దొరుకుతున్న కల్తీ మద్యం బ్రాండ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లు దేశంలో ఎక్కడా దొరకవని చెప్పారు. నాలుగు రకాల మద్యం బ్రాండ్లను పరీక్షలకు పంపిస్తే అసలు విషయాలు బయటపడతాయన్నారు. దీనిపై చర్చించేందుకు సిద్ధమా అని సీఎం జగన్‌కు సవాల్ విసిరారు.

సంబంధిత పోస్ట్