టీ20 వరల్డ్
కప్ లో ఆడే భారత జట్టు ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జట్
టు ప్రకటనకు రేపే తుదిగడువు కావడంతో ఈరోజే టీమ్ ను ప్రకటించే అవకాశం ఉంది. టీం ఎంపిక విషయంలో సెలక్టర్లు ఐపీఎల్
ప్రదర్శనపై ఎక్కువగా దృష్టి పెట్టకపోవచ్చని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. సెలక్టర్లు ఇప్పటికే 2 రోజులుగా జట్టు ఎంపికపై సన్నాహాలు చేస్తున్
నారు. అంతర్జాతీయంగా అనుభవం కలిగిన ప్లేయర్లవైపే వారు మొగ్గు చూపొచ్చని సమాచారం.