TDP నేత దంపతులపై దాడి.. భార్య మృతి

55చూసినవారు
TDP నేత దంపతులపై దాడి.. భార్య మృతి
ఏపీలో దారుణం చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ నేత ఏవీ భాస్కర్‌ రెడ్డి దంపతులపై ప్రత్యర్థులు దాడి చేశారు. ఈ దాడిలో భాస్కర్ రెడ్డి భార్య శ్రీదేవి మృతి చెందింది. భాస్కర్‌ రెడ్డికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్