అద్దంకి: రైటర్ బ్రహ్మయ్య పై విచారణ

56చూసినవారు
అద్దంకి: రైటర్ బ్రహ్మయ్య పై విచారణ
అద్దంకి పోలీస్ స్టేషన్లో రైటర్ గా విధులను నిర్వహిస్తున్న, కానిస్టేబుల్ బ్రహ్మయ్య పై అందిన ఫిర్యాదుల మేరకు, బుధవారం, చీరాల డివిజనల్ పోలీస్ అధికారి జగదీష్ నాయక్, స్వయంగా అద్దంకి పోలీస్ స్టేషన్ ను సందర్శించి, విచారణ చేపట్టారు. సందర్భంగా స్టేషన్ ఎస్ఐ, సిఐ లను అడిగి, వివరాలు తెలుసుకున్నారు. విచారణ నివేదికను జిల్లా ఎస్పీ కార్యాలయానికి అందజేస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్