అద్దంకిలో గంజాయి గుట్టురట్టు

57చూసినవారు
అద్దంకి పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని సమాచారంతో గురువారం దాడి చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ కృష్ణయ్య శుక్రవారం రాత్రి మీడియా సమావేశంలో తెలియచేశారు. చేజర్ల ఫణీంద్ర, హరీష్ కృష్ణ, చందు, బిళ్ళ ప్రకాష్ అనే వ్యక్తులు అమ్మకాలు జరుపుతుండగా దాడి చేసి పట్టుకున్నట్లు సీఐ చెప్పారు. కేజీ 200 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్