మేదరమెట్ల గ్రామంలో వైభవంగా సీతరాముల స్వామి వార్ల కళ్యాణం

61చూసినవారు
కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామం నందు శ్రీ చిన్న సీతారాముల స్వామి దేవాలయంలో గురువారం సీతరాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండే భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి సీతారాముల స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సీతారాముల స్వామివారిని గ్రామంలోని వీధుల గుండా ఊరేగించారు. ఆలయ కమిటీ సభ్యులు సింగమనేని. విద్యాసాగర్, సింగమనేని. వాసు, వడ్లమూడి. శ్రీనివాసరావు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్