వెన్నుపోటు పొడిచిన వాళ్ళని పార్టీలోకి తీసుకోము

80చూసినవారు
పంగులూరు మండలం రేణింగవరం వద్ద వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం పంగులూరు, కొరిసపాడు మండలాల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు వై. వి సుబ్బారెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే వైసిపి అధికారంలోకి వచ్చాక పార్టీలోకి వస్తానంటే కుదరదని అన్నారు. వెన్నుపోటు పొడిచిన వాళ్ళని పార్టీలోకి తీసుకోమని సుబ్బారెడ్డి తెలియచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్