చోరీ ముఠా అరెస్ట్.. రూ.1.75 కోట్ల విలువైన సెల్ ఫోన్లు స్వాధీనం

59చూసినవారు
చోరీ ముఠా అరెస్ట్.. రూ.1.75 కోట్ల విలువైన సెల్ ఫోన్లు స్వాధీనం
హైదరాబాద్ లో సెల్‌ఫోన్ లను చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. దొంగిలించిన ఫోన్లను ఇతర దేశాలకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఐదుగురు సూడాన్ దేశస్థులతో సహా 17 మంది ముఠాను దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1.75 కోట్ల విలువైన 703 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలను HYD CP శ్రీనివాస్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం వెల్లడించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్