జిఎంసి కమిషనర్ శ్రీనివాసులును కలిసిన అసిస్టెంట్ కలెక్టర్

57చూసినవారు
జిఎంసి కమిషనర్ శ్రీనివాసులును కలిసిన అసిస్టెంట్ కలెక్టర్
గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులను మంగళవారం జిఎంసి ప్రధాన కార్యాలయంలో గుంటూరు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ జగన్నాథ్ మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఇద్దరు అధికారులు నగరాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై మాట్లాడుకున్నారు. గుంటూరు నగరాన్ని మరింత అభివృద్ధి చేయటానికి కమిషనర్ శ్రీనివాసులు చేస్తున్న కృషిని అసిస్టెంట్ కలెక్టర్ అభినందించారు.

సంబంధిత పోస్ట్