గణేష్ నిమజ్జన ఉత్సవాలకు భద్రతా చర్యలు: ఎస్పీ

52చూసినవారు
గణేష్ నిమజ్జన ఉత్సవాలకు భద్రతా చర్యలు: ఎస్పీ
వినాయక చవితి పండుగ సందర్భంగా గణేష్ నిమజ్జనం ఉత్సవాలను పురస్కరించుకొని పటిష్టమైన భద్రత చర్యలు తీసుకోవాలని అధికారులను గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. గణేష్ మండపాల వద్ద నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్