ముఖ్యమంత్రి సహాయనిధికి పలువురు విరాళాలు

58చూసినవారు
ముఖ్యమంత్రి సహాయనిధికి పలువురు విరాళాలు
వరద బాధితులను ఆదుకునేందుకు సోమవారం ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేశ్ ను కలిసి పలువురు విరాళాలు అందజేశారు. విజయవాడకు చెందిన ఏపీటీ పీ ఓ ఎస్ అసోసియేషన్ ప్రతినిధులు రూ. 2లక్షల విరాళం అందజేశారు. విజయవాడకు చెందిన టీచర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు 1, 13, 216 విరాళం అందించారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఇండోవేదిక్ ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వాహకులు ఎంఆర్ కే రెడ్డి రూ. లక్ష విరాళం అందించారు.

సంబంధిత పోస్ట్