ప్రశాంతంగా నిమజ్జనం చేసుకోవాలి: సీఐ

77చూసినవారు
ప్రశాంతంగా నిమజ్జనం చేసుకోవాలి: సీఐ
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జరగనున్న నిమజ్జనాలకు అన్ని ఏర్పాటు చేసినట్లు మంగళగిరి పట్టణ సీఐ వినోద్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన మాట్లాడుతూ మొత్తం 54 విగ్రహాలు నేడు నిమజ్జనం అవుతున్నట్లు తెలిపారు. 128 మంది పోలీసు సిబ్బంది, అధికారులు బందోబస్తులో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భక్తి శ్రద్ధలతో నిమర్జనం జరిగేలా నిర్వాహకులు చూడాలని అన్నారు.

సంబంధిత పోస్ట్