ప్రత్యేక పూజలు నిర్వహించిన కన్నా

78చూసినవారు
ప్రత్యేక పూజలు నిర్వహించిన కన్నా
గణనాధుని మండపాలలో సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్తెనపల్లి పట్టణం నందు వినాయక చవితి సంధర్భంగా సత్తెనపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన పలు గణనాథుని మండపాల్లో స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్