వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి: పార్థసారథి

62చూసినవారు
వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి: పార్థసారథి
పౌరసంబంధాల శాఖలో పనిచేసే అధికారులు, ఉద్యోగులు సాంకేతికతను అలవర్చుకుని వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి పార్థసారధి అన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో సమాచార శాఖ క్షేత్రాధికారులతో సమావేశం నిర్వహించారు. మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రతిష్టను పెంపొందించే రీతిలో సమాచార శాఖ అధికారులు, సిబ్బంది పని చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్