ఏపీలో
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది.
టీడీపీ నుంచి వైసీపీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో గురువారం చిత్తూరు జిల్లా పుంగనూరు
టీడీపీ నేత కృష్ణమూర్తితో పాటు ఆయన భార్య, మాజీ కౌన్సిలర్ లక్ష్మి, మరో 100 కుటుంబాలు వైసీపీలో చేరారు. మంత్రి పెద్దిరెడ్డి వారికి
వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.