ఎన్నికల వేళ.. టీడీపీకి బిగ్ షాక్

66చూసినవారు
ఎన్నికల వేళ.. టీడీపీకి బిగ్ షాక్
ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీకి భారీ షాక్ తగిలింది. 40 కుటుంబాలు వైసీపీలో చేరాయి. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పార్టీ కండువా కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ పాలనను చూసి టీడీపీ నాయకులు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే కాటసారి రాంభూపాల్ రెడ్డి అన్నారు.

సంబంధిత పోస్ట్