వైఎస్ఆర్ చేయూత పథకం నాలుగో విడత నిధులను మార్చి 7న సీఎం జగన్ బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు. అయితే అయితే ఇప్పటికీ తమ ఖాతాల్లో డబ్బులు పడలేదని చాలా మంది ఫిర్యాదులు చేస్తున్నారు. https://gsws-nbm.ap.gov.in/NBM/#!/PublicNavasakamScreen వెబ్సైట్ను సందర్శించి ఖాతాలో డబ్బులు జమ అయ్యాయా? లేదా? తెలుసుకోవచ్చు. చేయూత కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ప్రభుత్వం ఏటా రూ. 18,750 అందిస్తోంది.