AP: ఖాతాల్లో రూ.18,750 ప‌డ్డాయా?

77చూసినవారు
AP: ఖాతాల్లో రూ.18,750 ప‌డ్డాయా?
వైఎస్ఆర్ చేయూత ప‌థ‌కం నాలుగో విడత నిధులను మార్చి 7న సీఎం జ‌గ‌న్ బ‌ట‌న్ నొక్కి ల‌బ్దిదారుల ఖాతాల్లో జ‌మ చేశారు. అయితే అయితే ఇప్ప‌టికీ తమ ఖాతాల్లో డబ్బులు పడలేదని చాలా మంది ఫిర్యాదులు చేస్తున్నారు. https://gsws-nbm.ap.gov.in/NBM/#!/PublicNavasakamScreen వెబ్‌సైట్‌ను సంద‌ర్శించి ఖాతాలో డబ్బులు జమ అయ్యాయా? లేదా? తెలుసుకోవచ్చు. చేయూత కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ప్రభుత్వం ఏటా రూ. 18,750 అందిస్తోంది.

సంబంధిత పోస్ట్