లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మరో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ముగ్గురు సభ్యులతో కూడిన అభ్యర్థులను వెల్లడించింది. గుజరాత్ రాష్ట్రానికి చెందిన మూడు నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లును అధిష్టానం ప్రకటించింది. గుజరాత్లోని వడోదర, సురేంద్రనగర్, జునాగఢ్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వడోదరకు నుంచి జప్పాల్సింగ్ పాధియార్ పోటీ చేయనున్నారు.