టీడీపీని బీజేపీ అడుగుతున్న ఎంపీ సీట్లివే?

1051చూసినవారు
టీడీపీని బీజేపీ అడుగుతున్న ఎంపీ సీట్లివే?
ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కొలిక్కి వస్తున్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి, నరసాపురం, వైజాగ్, విజయవాడ, హిందూపూర్, అరకు ఎంపీ సీట్లను బీజేపీ అడుగుతోందని సమాచారం. కానీ టీడీపీ రాజమండ్రి, తిరుపతి, రాజంపేట, అరకు సీట్లు ఇస్తామని చెప్పినట్లు, తెలుస్తోంది. అలాగే కైకలూరు, ధర్మవరం, విశాఖ(నార్త్), జమ్మలమడుగు, తిరుపతి అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు టీడీపీ ఓకే చెప్పిందట.

సంబంధిత పోస్ట్