ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీకొనడం కుట్రపూరితమే: మంత్రి

73చూసినవారు
ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీకొనడం కుట్రపూరితమే: మంత్రి
ప్రకాశం బ్యారేజీని బోట్స్ ఢీకొన్న వ్యవహారంలో కుట్ర కోణం దాగి ఉందని.. దానిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ మంత్రి కొల్లు రవ్రీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రకాశం బ్యారేజీని ఢీ కొట్టిన బోట్లని కూడా వైసీపీ నాయకులకు చెందినవిగా అనుమానాలు ఉన్నాయన్నారు. ఉద్దేశపూర్వకంగానే బోట్లతో ప్రకాశం బ్యారేజీని ఢీ కొన్నట్లు సమాచారం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్