బొలెరో వ్యాన్ బోల్తా.. 26 మందికి గాయాలు

82చూసినవారు
బొలెరో వ్యాన్ బోల్తా.. 26 మందికి గాయాలు
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలోని సీతంపేట ఘాట్ రోడ్డు వద్ద బొలెరో వ్యాన్ బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 26 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్