ఏపీలో రేపటి నుంచి సదరం స్లాట్‌ల బుకింగ్

123684చూసినవారు
ఏపీలో రేపటి నుంచి సదరం స్లాట్‌ల బుకింగ్
రాష్ట్రంలో రేపటి నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన సదరం స్లాట్లకు దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స‌మ‌ర్పించ‌వ‌చ్చ‌ని తెలిపింది. స్లాట్లు బుక్ చేసుకున్న వారికి ఈ నెల 8 నుంచి వైద్యులు పరీక్షలు నిర్వహించి సదరం ధ్రువీకరణ పత్రాల‌ను అంద‌జేస్తామ‌ని పేర్కొంది.

సంబంధిత పోస్ట్