BREAKING: బస్సును ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి

222691చూసినవారు
BREAKING: బస్సును ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి
తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం భూదనం టోల్‌ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న బస్సును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్