వైసీపీకి భారీ బిగ్ షాక్ తగిలింది. నెల్లూరులో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శనివారం టీడీపీలో చేరారు. ఆయనతో పాటు పలువురు
వైసీపీ నేతలు చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. పీవీఆర్ కన్వెన్షన్లో నిర్వహించిన చేరికల సభలో కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.