టీడీపీ పార్లమెంటు డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా బైరెడ్డి శబరి
By dwarak 53చూసినవారుటీడీపీ పార్లమెంటు డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఎంపికయ్యారు. దీంతో ఆమె అభిమానులు హర్హం వ్యక్తం చేస్తున్నారు. శబరికి ఈ అవకాశం ఇవ్వడంపై సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. తాజా ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానంద రెడ్డిపై బైరెడ్డి శబరి విజయం సాధించారు.