కిలోమీటర్ దూరం పరిగెత్తి.. అమ్మ ప్రాణాలు కాపాడుకున్న బాలిక

55చూసినవారు
కిలోమీటర్ దూరం పరిగెత్తి.. అమ్మ ప్రాణాలు కాపాడుకున్న బాలిక
తూర్పుగోదావరి జిల్లా వేళ్లచింతలగూడెం గ్రామానికి చెందిన లక్ష్మి కుటుంబ తగాదాల కారణంగా చీమలమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. లక్ష్మి కుమార్తె ఇందు ఇంటికి వచ్చేసరికి తల్లి అపస్మారక స్థితిలో ఉండడం గమనించి.. తన చెల్లి లాస్యతో కలిసి కి.మీ.దూరంలో ఉన్న పోలీసుస్టేషన్‌కు పరిగెత్తుకుంటూ వెళ్ళి తన తల్లి పరిస్థితి చెప్పి కాపాడాలని కోరింది. వెంటనే పోలీసులు అప్రమత్తం అవ్వడంతో ఆ మహిళ ప్రాణాలు నిలబడ్డాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్