శారదాపీఠం భూ కేటాయింపులు రద్దు: మంత్రి

85చూసినవారు
శారదాపీఠం భూ కేటాయింపులు రద్దు: మంత్రి
శారదాపీఠం భూ కేటాయింపుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రూ.20 కోట్లు ధర పలికే భూమిని రూ.లక్షకు అప్పగించారని తెలిపారు. సాంస్కృతిక కళాశాల ఏర్పాటుతో భూములు తీసుకున్నారని స్పష్టం చేశారు. శారదాపీఠానికి భూముల మళ్లింపును గుర్తించి రద్దు చేశామని మంత్రి తెలిపారు. ఎర్రమట్టి దిబ్బల తవ్వకాల్లో అక్రమాలపై విచారణ చేస్తామని ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్