77 శాతం చిన్నారులకు పౌష్టికాహారం దూరమే!

58చూసినవారు
77 శాతం చిన్నారులకు పౌష్టికాహారం దూరమే!
డబ్ల్యూహెచ్ఓ సూచించినట్లుగా 6-23 నెలల వయస్సు గల 77శాతం మంది పిల్లలకు (భారత్) పౌష్టికాహారం అందట్లేదని ఓ అధ్యయనం పేర్కొంది. దేశంలోని మధ్య ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని చెప్పింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇది మరీ అధికంగా ఉందని తెలిపింది. పిల్లలకు అందించే ఆహార నాణ్యతను అంచనా వేయడానికి కనీస ఆహార వైవిధ్యం స్కోర్ ను ఉపయోగించాలని WHO సూచిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్