వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పరీక్షకు హాజరైన అభ్యర్థులు.. (వీడియో)

84చూసినవారు
తిరుపతిలోవర్షాన్ని సైతం లెక్కచేయకుండా టెట్ పరీక్షకు హాజర‌య్యారు అభ్య‌ర్థులు. కడప, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు జిల్లాల అభ్య‌ర్థులు వ‌ర్షంలోనే త‌మ ప‌రీక్షా కేంద్రాల‌కు చేరుకున్నారు. బుధ‌వారం ఉదయం 9 గంట‌ల 30 నిమిషాలకు టెట్ పరీక్ష ప్రారంభ‌మైంది. ఉపాధ్యాయ ఉద్యోగానికి టెట్ పరీక్ష కీల‌కమ‌నే విష‌యం తెలిసిందే. సుదీర్ఘ కాలం తర్వాత ఉపాధ్య ఉద్యోగానికి నోటిఫికేషన్ విడుదలతో అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్