వైసీపీ అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డిపై కేసు నమోదు (వీడియో)

551చూసినవారు
కర్నూలు జిల్లా ఆదోని వైసీపీ అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డిపై టీడీపీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఓటర్ స్లిప్పులపై వైసీపీ అభ్యర్థి ఫోటో ముద్రించడంపై టీడీపీ నాయకులు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన సాయి ప్రసాద్ రెడ్డిపై 2వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్