పోలింగ్ శాతం పెరిగితే ఎవరికి లాభం?

571చూసినవారు
పోలింగ్ శాతం పెరిగితే ఎవరికి లాభం?
AP: రాష్ట్రంలో అనేకచోట్ల పోలింగ్ ప్రారంభమైన వెంటనే ఓటర్లు బారులు తీరారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు కూడా క్యూ లైన్లో కనిపించారు. దీంతో భారీగా పోలింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాతావరణం కూడా అనుకూలించడంతో పోలింగ్ శాతం మరింత పెరుగుతుందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. పోలింగ్ శాతం ఎక్కువ జరిగితే ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అన్న చర్చ మాత్రం జోరుగా సాగుతుంది.

సంబంధిత పోస్ట్