CBI విచారణ జరగాలి.. దోషులకు శిక్షపడాలి: పవన్

54చూసినవారు
CBI విచారణ జరగాలి.. దోషులకు శిక్షపడాలి: పవన్
తిరుమలలో జరిగిన ఘటన భవిష్యత్‌లో మళ్లీ జరగకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. దీనిపై సీబీఐతో విచారణ జరిపించడంపై కేబినెట్‌లో చర్చిస్తామన్నారు. లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలని, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమ మద్దతు ఉంటుందన్నారు. వైసీపీ హయాంలో టీటీడీలో జరిగిన అక్రమాలు, అపచారాలపై విచారణ జరగాలని, దోషులకు శిక్షపడాలని అన్నారు.

సంబంధిత పోస్ట్