ఏపీకి కేంద్రం ఇచ్చింది గుండు సున్నా: YCP

74చూసినవారు
ఏపీకి కేంద్రం ఇచ్చింది గుండు సున్నా: YCP
పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌పై వైసీపీ సంచలన ట్వీట్ చేసింది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి గుండు సున్నా ఇచ్చారంటూ పేర్కొనడం గమనార్హం. వివిధ సంస్థల ద్వారా రూ.15 వేల కోట్లు అప్పు తెచ్చుకోవడానికి కేవలం ష్యూరిటీ మాత్రమే ఇచ్చిందని పేర్కొంది. అసలు విషయం అర్థమై.. తేలు కుట్టిన దొంగలా కిక్కురమనకుండా టీడీపీ ఉందని వైసీపీ ట్వీట్ చేసింది.

సంబంధిత పోస్ట్